ఇన్నర్ వీల్ & ఆంద్రమహిళా మండలి

రోజు స్థానిక త్యాగరాజావీది లోని శ్రీ కళ్యాణవీరభద్ర స్వామి దేవస్థానములో *"రెడ్ సంస్థ* ఆద్వర్యంలో *ఇన్నర్ వీల్ & ఆంద్రమహిళా మండలి* వారి సహకారంతో 30 మంది పేద వికలాంగులకు  ఫలసరుకులు అందజేసారు.ఈరోజు దాతలు *కొండారెడ్డి సౌజన్య గారు 5000 రూ" అందజేసారు. పైకార్యక్రమానికి గౌరవ అద్యక్షురాలు "డా. రోహిణమ్మ" గారు,ఆంద్రమహిళా మండలి సెక్రటరి  శ్రీమతి విష్ణువందన గారు, ఇన్నర్ వీల్ క్లబ్ ప్రెసిడెంట్  శ్రీమతి జీవని గారు, కార్యదర్శి సుప్రియ గారు,ప్రభ గారు,శశికళ గారు,జయమ్మ గారు,రెడ్ సంస్ధ ప్రతినిదులు జానా సుదీర్ , కోడిపర్తి శ్రీధర్ ,రాజేష్ ,శ్రీనివాసాచారి,వెంకటేశ్వర్లు,జమీర్* పాల్గోన్నారు.